విద్యార్థుల ప్రతిభకు తార్కాణం

గొప్పగా ఆడారు

ప్రతిష్టాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన 75 వజ్రోత్సవ వేడుకల సందర్బంగా ఫ్రీడమ్ కప్ పోటీలలో లక్ష్మణచంద మండలం రాచాపూర్ మహాత్మ జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు, టీమ్స్ 14సంవత్సరాల విభాగంలో ప్రథమ బహుమతి టెన్నికోయిట్ మరియు కబడ్డీ రెండవ బహుమతి 17 సంవత్సరాల విభాగంలో ఖో ఖో ఆటలో మొదటి బహుమతి, టెన్నికోయిట్ లో మొదటి బహుమతులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ భీంరావు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందించారు. కళాశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు

డిగ్రీ అధ్యాపకులు అయిన డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ తో విద్యార్థులు

Get real time updates directly on you device, subscribe now.