కవి కొప్పుల ప్రసాద్ కు సన్మానం

కొప్పుల ప్రసాద్ గారి సన్మాన కార్యక్రమం

కవి కొప్పుల ప్రసాద్ గారికి సన్మానం

54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల శాఖ ఆధ్వర్యంలో..17-11-2021 స్వాతంత్ర గాథలపై, పోరాట యోధులు పై..కవి సమ్మేళనం.. అందులో నంద్యాల చెందిన ప్రముఖ కవి కొప్పుల ప్రసాద్ పాల్గొని కవితాగానము చేయడం జరిగింది. కవులు నీలకంఠమాచారి రఫీ,బాలరాజు పాల్గొన్నారు. అనంతరం నంద్యాల శాఖ గ్రంథాలయ అధికారి బషీర్ అహ్మద్ గారు కవులను ఘనంగా సన్మానము చేశారు. పట్టణ ప్రజలు, విద్యార్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొప్పుల ప్రసాద్ కళాశాల అధ్యాపక బృందం, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు

Get real time updates directly on you device, subscribe now.