అంబేద్కర్ వారసులపై దాడి….

సమదర్శిని న్యూస్ : తానూరు మండలం బోల్సా గ్రామంలో అంబేడ్కర్ 133 వ జయంతి శోభ యత్రం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ శోభ యాత్ర చేయకుండా అక్కడే ఆపేశారు, మహిళల పై దాడి చేసారు, దళిత ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్ పిర్యాదు చేస్తే SI ఎప్పుడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దళిత ప్రజలు ఏమి చేయలేక దౌర్జన్యాన్ని ఘడిస్తు బోల్సా దళిత ప్రజలు రోడ్డు మీద వచ్చి రస్తోరోకో చేస్తున్నారు, తానూర్ ఎస్సై స్పందించి శుభ యాత్ర లో అనవసరంగా వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ మహిళలు పై దాడి చేసినవారికి వెంటనే చర్యలు తీసుకోవాలాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబేడ్కర్ సంఘాలు, భారతీయ బౌద్ధ మహా సభ సభ్యులు, రామ బాయి మహిళ. సంఘాలు, భీమ్ ఆర్మీ సభ్యులు, బొల్సా దళిత ప్రజలకు సహకరించాలి,

అంబేడ్కర్ అనే వారు భారత రాజ్యాంగం లో చట్టాలు మీకు ఒరేకే రావ్, పోరాటం చేస్తూనే దక్కుతాయి అని అన్నారు,

ఇకనైన మెల్కొండి పోరాటం చేయండి…..

Comments (0)
Add Comment