సరస్వతీ పుత్రులు

తెలుగు సాహిత్యంలో తెలంగాణ ఆధునిక సాహితీ ప్రక్రియ అయిన అలలు వెయ్యి రాసినందుకు గాను “అలలు సరస్వతీ పుత్రులు ” అనే పురస్కారం విజయనగరం వాసి యడ్ల శ్రీనివాసు రావు గారు 18.06.2024 గురువారం కైవసం చేసుకున్నారని సమదర్శిని సాహిత్య సంస్థ నిర్మల్ అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.