సరస్వతీ పుత్రులు

తెలుగు సాహిత్యంలో తెలంగాణ ఆధునిక సాహితీ ప్రక్రియ అయిన అలలు వెయ్యి రాసినందుకు గాను “అలలు సరస్వతీ పుత్రులు ” అనే పురస్కారం విజయనగరం వాసి యడ్ల శ్రీనివాసు రావు గారు 18.06.2024 గురువారం కైవసం చేసుకున్నారని సమదర్శిని సాహిత్య సంస్థ నిర్మల్ అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.