నిరుపేదల గుడిసెలు దగ్ధం

కరీంనగర్ లో ఘోర సంఘటన

నిరుపేదల గుడిసెలు కాలిపోయి సిలిండర్ పేలి గుడిసెలన్నీ బూడిద అయిపొయింది రోడ్డున పడ్డ పేద ప్రజలు కరీంనగర్లో రేణి హాస్పిటల్ ప్రక్కన అగ్ని ప్రమాదంలో12 గుడిసెలు దగ్దం

ప్రాణనాష్టం ఎంత జరిగిందో తెలియాల్సి ఉంది ప్రభుత్వం సకాలంలో స్పందించి పేదలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. పూర్తి వివరాలు త్వరలో

Get real time updates directly on you device, subscribe now.