ఎమ్మెల్యే శ్రీ గోండు.శంకర్ – జ్యోతి ప్రజ్వలన

శ్రీకాకుళం తేది.20/01/2025.సోమవారం. గార శాఖా గ్రంథాలయంలో యర్రన్న విద్యాసంకల్పంలో భాగంగా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గోండు.శంకర్ గారు ముందుగా స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం…

SSA ఉద్యోగుల సమ్మే….. పట్టించుకోని సీఎం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SSA ఉద్యోగులు సమ్మేకు దిగారు. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా ఉద్యోగుల ఉద్యమం చూస్తున్నాం. అసలు వీళ్లకు పనిలేదా? అనుకోకండి. ******* తెలంగాణ 2014 లో వచ్చింది కాని అప్పటి పూర్వ ప్రభుత్వం అయినా BRS, TRS నాయకులు గాని…

కేంద్రహోమ్ మంత్రి అమిత్ షా నీ అంతు చూస్తాం

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నీ అంతు చూస్తాం 10 రోజుల్లో డా బి ఆర్ అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయల ముట్టడి చేస్తాం డా పసుల రాంమూర్తి జాతీయ అధ్యక్షులు మాలమహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి…

సీఎం మాట _ ఒక తూట

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు…

షేక్ అస్మతున్నీసా దేశభక్తి

పేరు: షేక్ అస్మతున్నీసా, ఊరు: తెనాలి, జిల్లా: గుంటూరు. ఫోన్:9550898059. అంశం: దేశభక్తి. *శీర్షిక: *చమురునే మీ వెలుగుకై* తలలు తెగుతున్నా, దేహాలు చిధ్రమవుతున్నా,/ దేశం నాదని,నాతల్లికై నా త్యాగమని,/ తృణప్రాయంగా తమ ప్రాణాలర్పించి,…

57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంధాలయం లో 57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగం గా జిల్లా కేంద్ర గ్రంధాలయం లో భారతతొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భం గా ఉపాధ్యాయిని శ్రీ మతి రేవతి గారు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు…

తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి పోటిల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాట్ల విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన పోటిల్లో ప్రతిభ కనపర్చి రికార్డ్ సృష్టించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాట్ల విద్యార్థులు : బాలల దినోత్సవం సందర్బంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు శ్రీమతి కోడూరి శాంతమ్మ…

తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల

ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే 'తెలంగాణ సాంస్కృతిక సారథి'కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెల (గద్దర్ గారి కూతురు) గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.