జి-20 వ్యవసాయ మంత్రుల సమావేశం

జి-20 వ్యవసాయ మంత్రుల సమావేశానికి వర్చ్యువల్ విధానంలో హాజరైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఆహార భద్రతలో వ్యవసాయ పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్న శ్రీ తోమర్ జి-20 ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఇటలీ నిర్వహించిన జి-20…

79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారత్

79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 2.5 కోట్ల డోసులు పంపిణీ 97.65 శాతానికి చేరిన రికవరీ రేటు గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదు మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు…