Author

Sama Darshini 520 posts 2 comments
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
మేకింగ్ ఎవ్రీ పర్సన్ మేటర్
సమ్మిళిత పాలనపై విద్యా మంత్రిత్వ శాఖ మరియు యుజిసిలు "మేకింగ్ ఎవ్రీ పర్సన్ మేటర్" అనే ఆంశంపై వెబినార్ ఏర్పాటు చేశాయి
జాతీయ విద్యా విధానం 2020 సమానత్వం మరియు సుస్థిరతను నిర్ధారించడమే లక్ష్యంగా ఉంది మరియు ఇది సుపరిపాలనకు నిజమైన…
చిన్ని కృష్ణుని తలంపు
ఆక్షయ మాల
నిను చూసినంతనే నా
మేను పులకించి పరవశించగన్
రానంటు నా హృదయము
పోను నిన్ను విడిచి నిక యెన్నడు యె చ్చోటకున్
**** *** ****
నిను కాంచగ నే కృష్ణా!
మేను పులకించి మది తరియించెన్
రాననెన్ నిను వదిలి
పోననెన్ నిను వీడి యిక యెన్నడు…
రామ దూత
అంజనా సూనం అమిత పరాక్రమం !
కేశరీ నందనం రుద్రాంశజమ్!!
బ్రహ్మచారిణం భీమ సోదరమ్!
భాను శిష్యమ్ సంజీవరాయమ్!
కపీశ్వరమ్ వానరయూధశ్రేష్ఠం!
ఉష్ట్ర వాహనం ఊర్థ్వపుండ్రమ్!!
వాలపుచ్ఛం వజ్రాంగ కాయం!
వాయువేగమ్ జ్ఞాన సింధుమ్!!
మహావీరం మహోత్సాహమ్!…
అరవై సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు
60 సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ కృషి అనిర్వచనీయమైనది. పద్యమంటే తెలియని వయస్సులో దేవునిపై మూడు కొత్త పద్యాలు మనస్సులో రచించడం ప్రతిభకు తార్కాణం. ఇతని సాహితీ ప్రపంచంలో పద్య ప్రక్రియ 1995 సంవత్సరం లో పురుడు పోయడం…
జి-20 వ్యవసాయ మంత్రుల సమావేశం
జి-20 వ్యవసాయ మంత్రుల సమావేశానికి వర్చ్యువల్ విధానంలో హాజరైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి
ఆహార భద్రతలో వ్యవసాయ పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్న శ్రీ తోమర్
జి-20 ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఇటలీ నిర్వహించిన జి-20…
79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారత్
79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్-19 టీకా కార్యక్రమం
రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 2.5 కోట్ల డోసులు పంపిణీ
97.65 శాతానికి చేరిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదు
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు…