ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

సమదర్శిని న్యూస్ : నర్సింహుల పేట

నరసింహుల పేట మండల కేంద్రంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులై స్వయం పరిపాల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది .డీఈవో,గా జి.దివ్య ,హెచ్ఎంగా కే.జియ ఉపాధ్యాయులుగా 30 మంది విద్యార్థులు స్వయం పాలన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జి.రామ్మోహన్ రావు ,వెంకటరెడ్డి ,రవీందర్, శేఖర్ ,యాకన్న, కుమారస్వామి, లాల్ చందు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.