సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన కవి సమ్మేళనం లో డిప్యూటీ కలెక్టర్ తదితరులు నన్ను నిన్న సత్కరించారు. సదా మీ సాదనాల వేంకట స్వామి నాయుడు, నంది బహుమతి గ్రహీత, సినీ గీత రచయిత, హైదరాబాద్
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.