దీపావళి వేడుకలు చూడాల్సిందే

Bns

భైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పాల్గొని లక్ష్మి దేవికి పూజలు నిర్వహించారు.
చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మి దేవి పూజ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు.
ఎంత ఉన్నత విద్యాలను అభ్యసించిన మన సంస్కృతి సంప్రదాయాలు మరియు సనాతన ధర్మలు మార్చి పోవద్దని విద్యార్థులతో మాట్లాడారు.
అనంతరం విద్యార్థులు అష్టలక్ష్మి అవతారాలతో అలంకరించుకొని నృత్యాలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.