తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్భం గా ఈరోజు 11-06-2023 జరిగిన కవి సమ్మేళనం విపంచి ఆడిటోరియం సిద్దిపేట లో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ వేలేటి రోజా శర్మ గారు మరియు బిఆర్ యస్ రాష్ట్ర నాయకులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు మరియు DPRO రవికుమార్ గారల చేతుల మీదుగా వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్ గారికి సత్కారం మరియు పురస్కారం.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post