సమదర్శిని నిర్మల్ న్యూస్,
నిర్మల్ జిల్లాకు చెందిన కవి కారం శంకర్ గారు హైదరాబాద్ లో తనికెళ్ళ భరణి ని కలిశారు. కవియాత్రకు ఆహ్వానం పలికారు.వెంటనే కాదనకుండా కవియాత్రలో తనికెళ్ళ భరణి పాల్గొంటానని చెప్పారు. తను రచించిన పుస్తకాల ను బాహుమతిగా
అందించారు.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post
Next Post