కవియాత్రలో పాల్గొంటాను …. తనికెళ్ళ భరణి

హైదరాబాద్ న్యూస్

సమదర్శిని నిర్మల్ న్యూస్,
నిర్మల్ జిల్లాకు చెందిన కవి కారం శంకర్ గారు హైదరాబాద్ లో తనికెళ్ళ భరణి ని కలిశారు. కవియాత్రకు ఆహ్వానం పలికారు.వెంటనే కాదనకుండా కవియాత్రలో తనికెళ్ళ భరణి పాల్గొంటానని చెప్పారు. తను రచించిన పుస్తకాల ను బాహుమతిగా
అందించారు.

Get real time updates directly on you device, subscribe now.