విజయనగరం జిల్లా కు చెందిన యడ్ల శ్రీనివాసు రావు గారు అరుదైన సరస్వతీ పుత్రులు పురస్కారానికి శుక్రవారం రోజు ఎంపిక కాబడ్డారు. ఆయన ఆధునిక సాహితీ ప్రక్రియ అయిన అలలు వెయ్యి రాసినందుకు గాను ఈ పురస్కారమును కైవసం చేసుకున్నారని నిర్మల్ కు చెందిన “సమదర్శిని సాహిత్య సంస్థ” అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో ఈ రోజు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం సాహిత్యం పోటీలలో జరుగుతాయి. ఈ సంవత్సరము 2024 ఈ పురస్కారానికి శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. వారికి జ్ఞాపిక శాలువ ప్రశంసా పత్రం అందజేస్తారు.

Get real time updates directly on you device, subscribe now.