శ్రీ గిడుగు రామమూర్తి జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన “తెలుగు భాష వారోత్సవాలు” సేవ సంస్థ సేవసహస్రసాహితీసప్తహం (తెలుగు కవులు మరియు రచయితల మెగా గ్లోబల్ వర్చువల్ లిటరరీ ఈవెంట్)” పేరుతో అతి పెద్ద సాహితీ కార్యక్రమం నిర్వహించింది. 2021 ఆగస్టు 23 నుండి 29 వరకు ఒక వారం పాటు జరిగిన ఈ మెగా గ్లోబల్ వర్చువల్ ఈవెంట్లో 20 దేశాల నుండి 1000 మంది తెలుగు సాహిత్య కవులు మరియు రచయితలు పాల్గొని 100 గంటల పాటు తమ కవితలను ప్రదర్శించారు. ఈ అరుదైన సాహిత్య ఘట్టాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక కేటగిరీలో ప్రశంసించి పాల్గొన్న వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ని ప్రధానం చేసింది..
అందులో భాగంగా మోహన మణికంఠ ఉరిటి (మణి ) గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post